Rachapalli | ధర్మారం, జూలై 12 : రచ్చపల్లి గ్రామంలోని శ్రీ సాంబమూర్తి ఆలయంలో నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయంను ఆనుకొని పక్కనే నాగదేవత గుడి ఉండగా.. అందులో ఇప్పటికీ పుట్ట ఉంది.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని శ్రీ సాంబమూర్తి ఆలయంలోకి శ్వేత నాగు ప్రవేశించింది. ఈ ఆలయం కాకతీయుల కాలంలో నిర్మించగా భక్తులు దీనిని పునరుద్ధరించి గత దశాబ్ధాలుగా శివుడికి నిత్య పూజ
2026-27 విద్యా సంవత్సరం నుంచి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభిస్తున్నట్లు పాఠశాల హెడ్మాస్టర్ సముద్రాల వంశీ మోహన చార్యులు తెల
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని శ్రీ సాంబమూర్తి ఆలయ జాతర మహోత్సవాలకు హాజరుకావాలని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఆలయ కమిటీ వారు ఆహ్వానించారు. మహా శివరాత్రి ని పురస్కరించుకొ�