భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరాడు. ‘బోర్డర్-గవాస్కర్' సిరీస్లో దుమ్మురేపుతున్న అశ్విన్ బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో 864 పాయింట
టెస్టు ఆల్రౌండర్ల ర్యాంకులను ఐసీసీ విడుదల చేసింది. రవీంద్ర జడేజా 406 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ (376 పాయింట్లు ) రెండో స్థానంలో నిలిచాడు. బోర్డర్ - గవాస్కర్ ట్రో�
నాగ్పూర్ టెస్టులో టీమిండియా విజయం సాధించడంలో రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లను ఊరించే బంతులు వేసి డ్రైవ్ షాట్లు ఆడేలా చేయాలని అనుకున్నా అని తెలిపాడు. అశ్విన్ 2 ఇన�
ముంబై : భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్లను రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుల కోసం బీసీసీఐ ప్రతిపాదించింది. ఇక అర్జున్ అవార్డుల కోసం ప�
గులాబీ బంతితో తిప్పేసిన భారత స్పిన్నర్లు ఆరు వికెట్లతో అక్షర్ విజృంభణ 112 పరుగులకే ఇంగ్లండ్ ఢమాల్.. భారత్ 99/3 ప్రపంచంలోనే అతిపెద్ద మైదానంలో తొలి అడుగును భారత్ ఘనంగా వేసింది. ‘నరేంద్ర మోదీ స్టేడియం’గా ప�