దుబాయ్ : భారత మేటి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు బౌలర్లలో అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు. ఇటీవలి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో ఆడకున్నప్పటికీ అశ్విన్ తాజా ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలోనే నిలిచాడు.
కాగా రవీంద్ర జడేజా తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. రహానె 37, శార్దూల్ 94వ స్థానాలకు ఎగబాకారు.