మరో ఐదు రోజుల్లో నీట్ పీజీ-2024 పరీక్ష జరగనున్న క్రమంలో ప్రశ్నాపత్రం లీకైందన్న ప్రచారం కలకలం రేపుతున్నది. దీనికి సంబంధించిన పోస్టులు ఎక్స్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలపై షేర్ అవుతుండటం చర్చనీ
జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపిక కోసం నిర్వహించిన యూజీసీ-నెట్ ప్రశ్నపత్రం డార్క్నెట్లో లీక్ అయ్యిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంగీకరించారు.
Question Paper Leak | పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడితే పదేండ్ల జైలుశిక్షతోపాటు రూ.కోటి వరకు జరిమాన విధించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు మంగళవారం లోక్ సభ ఆమోదం తెలిపింది.