నీట్-యూజీ 2026 ప్రశ్న పత్రం లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇదే సమయంలో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశ�
‘ప్రధాని మోదీజీ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యులు ఎవరు’? అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మే 3న నిర్వహించిన నీట్ యూజీ-2026 పరీక్ష మంగళవారం రద్దయ్యింది. ప్రశ్నపత్రం లీక్ అయినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణ
మరో ఐదు రోజుల్లో నీట్ పీజీ-2024 పరీక్ష జరగనున్న క్రమంలో ప్రశ్నాపత్రం లీకైందన్న ప్రచారం కలకలం రేపుతున్నది. దీనికి సంబంధించిన పోస్టులు ఎక్స్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలపై షేర్ అవుతుండటం చర్చనీ
జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపిక కోసం నిర్వహించిన యూజీసీ-నెట్ ప్రశ్నపత్రం డార్క్నెట్లో లీక్ అయ్యిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంగీకరించారు.
Question Paper Leak | పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడితే పదేండ్ల జైలుశిక్షతోపాటు రూ.కోటి వరకు జరిమాన విధించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు మంగళవారం లోక్ సభ ఆమోదం తెలిపింది.