కేంద్రం ప్రతి చిన్నా, పెద్దా పనికి కన్సల్టెన్సీలపైనే ఆధారపడుతున్నది. ఏటా వాటికి వందలాది కోట్ల రూపాయలను ఫీజుగా సమర్పించుకుంటున్నది. ‘ద ఇండియన్ ఎక్స్ప్రెస్' సమాచార హక్కు చట్టం ద్వారా దీనికి సంబంధించి�
భారత్లో ఏటా చోటుచేసుకొంటున్న ఆర్థిక నేరాల్లో 57 శాతం వివిధ ఆన్లైన్ వేదికల ద్వారానే సాగుతున్నాయని పీడబ్ల్యూసీ ‘గ్లోబల్ ఎకనమిక్ క్రైమ్ అండ్ ఫ్రాడ్ సర్వే-2022’లో తేల్చింది.
రాష్ట్రం అమలు చేస్తున్నది.. చూసి దేశం ఆచరిస్తున్నది ఏడేండ్ల కిందటే టైర్-2 నగరాలకు ఐటీ విస్తరణ జిల్లా కేంద్రాల్లో ఐటీ హబ్లు.. ఇప్పటికే మూడు నగరాల్లో అందుబాటులోకి.. రెండుచోట్ల పురోగతిలో.. ద్వితీయ శ్రేణి నగర
ప్రతి ఐదుగురిలో ఇద్దరు ఔట్: పీడబ్ల్యూసీన్యూఢిల్లీ: పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం.. సంప్రదాయ శ్రామిక శక్తిని మింగేస్తున్నది. అంతకంతకూ విస్తరిస్తున్న ఆటోమేషన్.. ఆందోళన కలిగించే స్థాయిలో కొలువులను కను�
న్యూఢిల్లీ : ప్రపంచంలో అతిపెద్ద అకౌంటింగ్ సంస్ధల్లో ఒకటైన పీడబ్ల్యూసీ ఇండియా తన 15,000 మంది ఉద్యోగులకు గురువారం ప్రత్యేక బోనస్ను ప్రకటించింది. రెండు వారాల వేతనంతో సమానమైన మొత్తాన్ని ఉద్యోగులకు బోనస్గా �