ఒక గొప్ప నవల చదవి తీరాల్సిందే. ఒక కాలాన్ని చెప్పే నవలతో గతంలోకి ప్రయాణించి రావొచ్చు. కథ, నవల, కవిత్వంలో వస్తు వైవిధ్యం, శిల్ప సౌందర్యం గురించి అనేక చర్చలు జరుగుతుంటాయి.
తెలుగు వాళ్లకు శాంతా బయోటెక్నిక్స్ పేరు సుపరిచితమే. ఈ సంస్థ వ్యవస్థాపకుడు వరప్రసాద్ రెడ్డి పేరు కూడా తెలిసిందే. ఫార్మా రంగంలో అంతగా ప్రసిద్ధి చెందినవి ఈ రెండు పేర్లు. కాబట్టి, వరప్రసాద్ రెడ్డి ఏ బయోటె�
కనపర్తి.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని గ్రామం. రమేశ్ చెప్పాల తన స్వగ్రామం కనపర్తితో తనకున్న అనుబంధాన్ని, అనుభవాల్ని, అనుభూతుల్ని తలుచుకుంటూ ‘కథల మండువ’ మా కనపర్తి ముషాయిరా 2 పేరుతో 18 కథలుగా అక్షరీకర�
మార్గే మార్గే శాఖినాం రత్నవేదీ/ వేద్యాం వేద్యాం కిన్నరీవృందగీతం/ గీతే గీతే మంజులాలాగోష్ఠీ/ గోష్ఠం గోష్ఠం త్వత్కథా రామచంద్ర... అంటుంది శ్రీరామకర్ణామృతం 1వ ఆశ్వాసంలోని 64వ శ్లోకం. అంటే నేను నడిచే ప్రతి మార్గం