రాకింగ్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్కి పరవశించని వారు ఉండరు. హీరోలని బట్టి బీట్స్ మార్చే దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్లో ఒకరిగా ఉన్న�
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ పుష్ప. రష్మిక మందన్నా హీరోయిన్. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.
పాన్ ఇండియన్ సినిమాల ట్రెండ్ ఎక్కువైన తర్వాత ఇతర భాషల దర్శకులతో పనిచేయడానికి తెలుగు హీరోలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ తమిళ అగ్ర దర్శకుడు మురుగదాస్తో ఓ సినిమా చేయబోతున్నట్ల�
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున సినిమా పుష్ప సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్ రికార్డులు తిరగరాస్తుంది. అత్యంత వేగంగా 70 మిలియన్ వ్యూస్ దాటేసింది కూడా.
ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది. నిజంగా ఇది జరిగితే థియేటర్లో రచ్చ మాములుగా ఉండదని ముచ్చటించుకున్నారు. మరి ఆ వార్త ఏంటంట
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీ రూపొందుతుంది. ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి వ�
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్న కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో పుష్ప ఉపోద్ఘాతం తాలూకు వీడియో యూ ట్యూబ్లో �
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మంచి ఫ్యామిలీ పర్సన్ అన్న సంగతి తెలిసిందే. ఏ కొద్ది సమయం దొరికినా కూడా పిల్లలతో ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. ఇటీవల కరోనా బారిన పడ్డ బన్నీ ఫ్యామిలీకి దూరంగా క్వారంటైన
టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం పుష్ప. సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతుంది.