ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది. నిజంగా ఇది జరిగితే థియేటర్లో రచ్చ మాములుగా ఉండదని ముచ్చటించుకున్నారు. మరి ఆ వార్త ఏంటంట
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీ రూపొందుతుంది. ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి వ�
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్న కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో పుష్ప ఉపోద్ఘాతం తాలూకు వీడియో యూ ట్యూబ్లో �
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మంచి ఫ్యామిలీ పర్సన్ అన్న సంగతి తెలిసిందే. ఏ కొద్ది సమయం దొరికినా కూడా పిల్లలతో ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. ఇటీవల కరోనా బారిన పడ్డ బన్నీ ఫ్యామిలీకి దూరంగా క్వారంటైన
టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం పుష్ప. సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతుంది.
అల్లు అర్జున్ కథానాయకుడిగా విలక్షణ చిత్రాల దర్శకుడు సుకుమార్ నిర్దేశకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘పుష్ప’. వైవిధ్యమైన కథాంశంతో వాస్తవికతకు ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రెండు భా�
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా కూడా ఒకే భాగంలో చెప్పే వాళ్ళు. ఒకసారి మూడు గంటలకు పైగా సినిమా తీసే వాళ్ళు. తాను చెప్పాలనుకున్న కథ ఒక సినిమాలో మాత్రమే చెప్పే వీలుండేది దర్శక నిర్మాతలకు. కానీ ఇప్పుడు పరిస్థ�
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సీక్రెల్స్ హంగామా నడుస్తుంది. ఓ సినిమా హిట్ అయిందంటే వెంటనే దానికి సీక్వెల్స్ రెడీ చేస్తున్నారు. ఫ్లాప్ చిత్రాలకు కూడా సీక్వెల్స్ రూపొందుతున్నాయను కోండి. అది వేరే విషయ�
అల్లు అర్జున్, రష్మిక మంధాన ప్రధాన పాత్రలలో సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం పుష్ప. ముత్తంశెట్టి మల్టీ మీడియాతో కలసి నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ య
హైదరాబాద్ : అల వైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు అల్లు అర్జున్. ఆ సినిమాతో వచ్చిన ఇమేజ్, మార్కెట్ అంత ఈజీగా వదులుకోవడానికి బన్నీ సిద్ధం
ట్రిపుల్ ఆర్ అనౌన్స్ చేసిన సెప్టెంబర్ 13న పుష్పను విడుదల చేయాలని చూస్తున్నారు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. పుష్పను ఒకటి కాదు రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్.
ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో పుష్ప ఒకటి. లెక్కల మాస్టారు సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఇందులో అల్లు అర్జున్, రష్మిక మంధాన