గోదావరి, ప్రాణహిత నదులు కలిసిన చోట అంతర్వాహినిగా పిలువబడే సరస్వతీ నది ఉద్భవించిన ప్రాంతంలో గురువారం ఉదయం 5.44 గంటలకు సరస్వతీ పుషరాలు వేద మంత్రోచ్ఛారణలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామునే త్రివేణి సంగమ తీ
మన దేశంలో ఉన్న ప్రతి నదికీ ఓ ప్రత్యేకత ఉంది. అది పారే విధానం, దిక్కు, సారం, ఆ తీరాన వెలసిన క్షేత్రాలు, నది వెంబడి సాగే జీవనం... వీటన్నిటి ఆధారంగా వాటికి ప్రత్యేకతలను ఆపాదించి కొలుచుకునే ఆచారం మనది.
Pranahita river | ప్రాణహిత పుష్కరాల్లో అపశ్రుతి చోటుచేసుకున్నది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద పుణ్యస్నానం కోసం నదిలోకి దిగిన వ్యక్తి నీటిలో మునిపోయాడు.
Pranahitha Pushkaralu | గోదావరి నదికి ప్రధాన ఉపనది, జీవనది అయిన ప్రాణహిత పుష్కరాలు మొదలయ్యాయి. చైత్రశుద్ధ ద్వాదశి ఏప్రిల్ 13 బుధవారం ఉదయం నుంచి చైత్రశుద్ధ బహుళ అష్టమి ఏప్రిల్ 24 వరకు అంటే 12 రోజులపాటు పుష్కరాలు జరగన
Pushkaralu | నదులకు పుష్కరాలు ఎందుకు నిర్వహిస్తారు? – డా.ఎమ్.సుధాకర్ రావు, నిజామాబాద్ మనుషులు నదుల్లో స్నానాలు చేసి తమ పాపాలను ప్రక్షాళన చేసుకుంటారు. ఆ పాపాలను స్వీకరించడం వల్ల కలిగే బాధ నుంచి నదులకు విముక్త
Pranahita Pushkaralu | దేవగురువు బృహస్పతి ఏడాదికి ఒకసారి రాశి మారుతుంటాడు. గురుడు రాశి సంక్రమణ చేసిన నాటి నుంచి పన్నెండు రోజులు పుష్కరాలుగా నిర్ణయిస్తారు. ఒక్కో ఏడాది ఒక్కోనది చొప్పున భారతావనిలోని పన్నెండు పవిత్ర నద�
sindhu river pushkaralu | భారతావని కర్మభూమిగా ఖ్యాతి గడించడం వెనుక.. ఈ దేశంలో ప్రవహించే పుణ్యనదుల పాత్ర కూడా ఎంతో ఉంది. గంగ, యమున, గోదావరి, కావేరి ఇలా ఎన్నో నదులు మన దేశాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. ప్రతి నది పుట్టుక వెను�