డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో లైగర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ మ
కొన్నేళ్ల క్రితం జోరుగా సాగిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ ఆ తర్వాత కూల్ అయింది. మంగళవారం నుండి ఈడీ అధికారులు 12 మంది సెలబ్రిటీలను విచారణ చేయదలిచారు. ఇందులో భాగంగా పూరీని ముందుగా విచారించారు.మం�
ఒకప్పుడు టాలీవుడ్ కథానాయికగా అలరించిన ఛార్మీ ఇప్పుడు ఆఫ్ స్క్రీన్లో సందడి చేస్తుంది. పూరీ కనెక్ట్స్ వ్యవహారాలని చూసుకుంటూ నిర్మాణంలో భాగస్వామిగా మారుతుంది. కొద్ది రోజుల క్రితం ఇస్మార్ట్ శ�
భువనేశ్వర్: ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయాన్ని ఈ నెల 16 నుంచి తెరువనున్నారు. ఈ నెల 20 వరకు తొలుత స్థానిక భక్తులను మాత్రమే ఆలయ ప్రవేశానికి అనుమతిస్తారు. వారాంతపు లాక్డౌన్ నేపథ్యంలో శని, ఆది వారాల్లో �
‘పైసావసూల్’ తర్వాత బాలకృష్ణ,దర్శకుడు పూరి జగన్నాథ్ కలయిక మరోసారి వెండితెరపై ఆవిష్కృతం కానున్నది. గత సినిమాల ఫలితాల్ని దృష్టిలో పెట్టుకొని కథాంశాల ఎంపికలో తన పంథాను మార్చిన బాలకృష్ణ వరుసగా సినిమాలక
“జగన్నాథః స్వామీ నయన పథగామీ భవతు మే”‘శ్రీజగన్నాథస్వామి దయతో నాకు దర్శన మొసగుగాక’ అని కీర్తిస్తూ భక్తులు శ్రీజగన్నాథుడు, ఆయన సోదరుడైన బలభద్రుడు, సోదరియైన సుభద్రను వేర్వేరు రథాలలో ఆసీనులను చేసి ఊరేగింపు
‘ఉప్పెన’చిత్రంతో కుర్రకారు గుండెల్లో వలపు బాణాల్ని సంధించింది కృతిశెట్టి. చూడముచ్చటైన రూపం, చక్కటి అభినయంతో యువతరానికి చేరువైంది. ప్రస్తుతం ఈ కన్నడ భామకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగులో ఇప్పట�
ఒక్క హిట్.. ఒకే ఒక హిట్ తో పూరి జగన్నాథ్ మళ్ళీ పూర్తిగా ఫాంలోకి వచ్చేసాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఈయన జోరు పెంచాడు. ఆయనలో కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా బాగా పెరిగాయి.
భువనేశ్వర్, జూన్ 12: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన జగన్నాథ రథయాత్రకు కొన్ని లక్షలాదిమంది హాజరవుతుంటారు. ప్రతి ఏటా జులై మాసంలో పది రోజుల పాటు ఈ రథయాత్ర వేడుకలు జరుగుతాయి. కరోనా కారణంగా గతేడాది భక్తులన�
భువనేశ్వర్: ఒడిశాలోని పూరిలో జగన్నాథుడి రథయాత్రను ఈ ఏడాది కూడా నిర్వహించనున్నారు. కానీ భక్తులు లేకుండానే.. కోవిడ్ నియమావళితో యాత్ర సాగుతుందని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమీసనర్ ప్రదీప్ కే �
గత ఏడాది కరోనా వలన తొమ్మిది నెలలు ఇంటికే పరిమితం కావడంతో పూరీ మ్యూజింగ్స్ లో భాగంగా పలు విషయాల గురించి చెప్పుకొచ్చారు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఇక ఈ ఏడాది లాక్డౌన్ సమయంలోను పోడ్�