ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ తొలిసారి ఇండియన్ స్క్రీన్పై కనిపించబోతున్నారు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘లైగర్’ చిత్రంలో ఈ బాక్సింగ్ లెజెండ
టాలీవుడ్ (Tollywood) యాక్టర్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం లైగర్ (Liger) సినిమాపైనే ఫోకస్ అంతా పెట్టాడు. కాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర ప్రకటన విజయ్ దేవర కొండ నుంచిరాబోతుంది.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) చేస్తున్న చిత్రం లైగర్ (Liger). పాన్ ఇండియా కథాంశంతో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ (Bollywood) భామ అనన్యపాండే (Ananya Panday) ఫీ మేల్ లీడ్ �
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో లైగర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ మ
కొన్నేళ్ల క్రితం జోరుగా సాగిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ ఆ తర్వాత కూల్ అయింది. మంగళవారం నుండి ఈడీ అధికారులు 12 మంది సెలబ్రిటీలను విచారణ చేయదలిచారు. ఇందులో భాగంగా పూరీని ముందుగా విచారించారు.మం�
ఒకప్పుడు టాలీవుడ్ కథానాయికగా అలరించిన ఛార్మీ ఇప్పుడు ఆఫ్ స్క్రీన్లో సందడి చేస్తుంది. పూరీ కనెక్ట్స్ వ్యవహారాలని చూసుకుంటూ నిర్మాణంలో భాగస్వామిగా మారుతుంది. కొద్ది రోజుల క్రితం ఇస్మార్ట్ శ�
భువనేశ్వర్: ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయాన్ని ఈ నెల 16 నుంచి తెరువనున్నారు. ఈ నెల 20 వరకు తొలుత స్థానిక భక్తులను మాత్రమే ఆలయ ప్రవేశానికి అనుమతిస్తారు. వారాంతపు లాక్డౌన్ నేపథ్యంలో శని, ఆది వారాల్లో �
‘పైసావసూల్’ తర్వాత బాలకృష్ణ,దర్శకుడు పూరి జగన్నాథ్ కలయిక మరోసారి వెండితెరపై ఆవిష్కృతం కానున్నది. గత సినిమాల ఫలితాల్ని దృష్టిలో పెట్టుకొని కథాంశాల ఎంపికలో తన పంథాను మార్చిన బాలకృష్ణ వరుసగా సినిమాలక
“జగన్నాథః స్వామీ నయన పథగామీ భవతు మే”‘శ్రీజగన్నాథస్వామి దయతో నాకు దర్శన మొసగుగాక’ అని కీర్తిస్తూ భక్తులు శ్రీజగన్నాథుడు, ఆయన సోదరుడైన బలభద్రుడు, సోదరియైన సుభద్రను వేర్వేరు రథాలలో ఆసీనులను చేసి ఊరేగింపు