రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పోసి వేచి చూస్తున్నా ప్రభుత్వం ఇంకా ఎందుకు కొనుగోళ్లు ప్రారంభించలేదని సీపీఎం నాయకులు ప్రశ్నించారు. తిమ్మాపూర్ కొనుగోలు కేంద్రంలోని వడ్ల రాశుల వద్ద సీపీఎం కరీం�
తేడాది యాసంగిలో ఏప్రిల్ మొదటి వారం వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా విమర్శలు ఎదుర్కొన్న ప్రభుత్వం ఈ సారి ఆ సమస్య రాకుండా ముందస్తుగానే జాగ్రత్త పడుతున్నది. కా
జిల్లావ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా గంటపాటు కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిముద్దయింది. ఖరీఫ్లో సాగు చేసిన వరి మొదట్లో ఏపుగా పెరగడంతోపాటు పంట ఆశాజనకంగా ఉండడంతో రైతుల
రైతులు ఆరుగాలం, రాత్రనకా.. పగలనకా.. తేడా లేకుండా కష్టపడి పండించిన పంటను పండించి అమ్మేందుకు తీసుకొస్తే ఎందుకు కొనుగోలు చేయడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు.