ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్మాలంటే మార్కెట్లో తమను నిండా ముంచుతున్నారని రైతు లు ఆగ్రహం చెందారు. తరుగు పేరు తో నిలువునా ముంచుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం జోగుళాంబ గద్వాల కలెక్టరేట్ ఎదుట
ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యాన్ని నిరసిస్తూ మండలంలోని మాదాపూర్లో రైతులు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం ఆధ్వర్యంలో గ్రామంలోని నందిపేట్-నిజామాబాద్ రహదారిపై మంగళవారం రాస్తారోకో చేశారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షం అన్నదాతను నిండా ముంచింది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలో ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షానికి చేతికొచ్చిన పంట నేలవాలింది. నిమ్మ, బత్త�
ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అయితే, కొన్ని చోట్ల గన్నీ బ్యాగుల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొనుగోళ్లపై అధికారుల అంచనాలు మారిన తర్వాత కరీంనగర్ జిల్లాకు 55 లక్షల గన్నీ బ్యాగులు అవసరం
సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు మరోమారు అవగాహన కల్పించి సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నిడమనూరు మండలంలోని నిడమనూరు, వల్లభాపురం, తు�