వచ్చే నెల 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహిస్తామని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పినట్టు సమాచారం. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. విశ్వ�
‘తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చీరాని కరెంట్తో అరిగోసపడ్డం. ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడుపోతుందో తెలియక ఇబ్బందులు పడ్డాం. పంటలకు నీళ్లు పారించేందుకు సకాలం లో కరెంట్ ఉండక వ్యవసాయం ఆగమైంది. రాత్రిపూట పొలాల వ�
ఛత్తీస్గఢ్తో విద్యుత్తు ఒప్పందానికి సంబంధించి ఈఆర్సీ ఆమోదం లేదని ప్రభుత్వం సహా మరికొందరు గుడ్డిగా వాదిస్తున్నప్పటికీ ఆ రాష్ట్రంతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ) జరిగిందనడానికి రెండు రాష్ర్టాల �