పంజాబ్ ఓటమిపై కాంగ్రెస్ విశ్లేషనలు ప్రారంభించింది. ఎక్కడ తప్పటడుగులు పడ్డాయని మథనం ప్రారంభించింది. పంజాబ్ వ్యవహారాల ఇన్చార్జీ హరీశ్ చౌదరి మాల్వా ఆధ్వర్యంలో అభ్యర్థుల భేటీ జరిగింద�
పంజాబ్లో కాంగ్రెస్ అట్టర్ ప్లాఫ్షోపై పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ స్పందించారు. పంజాబ్ ప్రజలు మార్పును కోరే ఆప్కు ఓటు వేశారని ప్రకటించారు. కొత్త మార్పుకు నాంది పలికిన పంజాబ్ ప్ర
పంజాబ్లో ఆమ్ఆద్మీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.. రాజకీయా దిగ్గజాలు జాడా లేకుండా పోయారు. వారందర్నీ ఆప్ అభ్యర్ధులు చిత్తుచిత్తుగా ఓడించేశారు. పంజాబ్ సీఎం చెన్నీ, డిప్యూటీ సీఎం ఓపీ సోనీ, పీసీసీ
పంజాబ్లో బంపర్ మెజారిటీతో విజయం సాధించిన ఆమ్ఆద్మీకి శిరోమణీ అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ శుభాకాంక్షలు తెలిపారు. మనస్ఫూర్తిగా ఆమ్ఆద్మీకి శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆయన ట�
పంజాబ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ స్పందించారు. ఘన విజయం సాధించిన ఆమ్ఆద్మీని ఈ సందర్భంగా సిద్దూ అభినందించారు. ‘ప్రజల వాక్కే దైవవాక్కు. ప్రజల తీర్�
పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్కు గట్టి షాక్ తగిలింది. ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. పాటియాలా నుంచి బరిలోకి దిగిన ఆయన… ఆప్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అజిత్ పాల్ సింగ్ కొహ్ల�
పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చెన్నీ సరైన సమయంలో ఓ కీలక సమావేశానికి డుమ్మా కొట్టారు. పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్దూ మాత్రం ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆయన అనుచరులు కూడా వచ్చారు. ఎన్నికల ఫలితాల నేప�