సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల పిలుపు మేరకు సోమవారం పంజాబ్ బంద్ జరిగింది. అధికారులు 200కుపైగా రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. పంజాబ్-ఢిల్లీ మధ్య 163 రైళ్లను రద్దు చేసినట్లు అధిక
Punjab Bandh | రైతు డిమాండ్ల పరిష్కారంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రైతు (Farmers) సంఘాలు సోమవారం పంజాబ్ బంద్కు (Punjab Bandh) పిలుపునిచ్చాయి.
Punjab bandh | షాపులను మూయించడంపై ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో షాపు యజమాని ఒక వ్యక్తిపై గన్తో కాల్పులు జరిపాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పంజాబ్లోని మోగా జిల్లాలో ఈ సంఘటన జరిగింది.