ఎస్సారెస్పీ ప్రాజెక్టును నుంచి వరద కాలువకు శనివారం అధికారులు 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండలంలోని రాంపూర్ పంప్హౌస్-1లోని గేట్లు ఎత్తి దిగువకు వదిలారు.
తెలంగాణ రైతుల ముఖాల్లో తాను చిరునవ్వులు చూశానని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) డైరెక్టర్ జనరల్ డాక్టర్ క్యూ డొంగ్యూ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయరంగ సంస్కరణలు, రైతుల జీవనోపాధిని దృష్టి�
నారాయణఖేడ్,అందోల్ నియోజకవర్గాల్లో లక్షా అరవైఐదు వేల ఎకరాలకు సాగునీరందిం చడమే లక్ష్యంగా రూ.1,774 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న బసవేశ్వర ఎత్తిపోతలకు తొలి అడుగు పడనున్నది.
లక్ష్మి (కన్నెపల్లి) పంపుహౌస్లో ఐదో మోటర్ను బుధవారం ఆన్ చేశారు. 15 రోజుల నుంచి 1వ, 2వ, 3వ, 4వ మోటర్లను ఆన్ చేసి నీరు తరలిస్తుండగా బుధవారం సాయంత్రం 5వ మోటర్ను ఆన్ చేసి 45 నిమిషాలు నడిపి అన్నారం(సరస్వతి) బరాజ్�