Surgical Strikes |పెహల్గామ్ ఉగ్రదాడి వేళ 2019 పుల్వామా దాడి తర్వాత సరిహద్దు వెంబడి భారత సాయుధ బలగాలు జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి కేంద్రాన్ని ప్రశ్నించి రాజకీయ వివాదానికి తెరతీశారు కాంగ్రెస్ ఎంపీ (Congress MP), ప�
PM Modi | పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా దేశ భద్రతపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గత కొన్ని రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీరజవాన్లకు ఉమ్మడి జిల్లా ప్రజలు బుధవారం ఘననివాళులర్పించారు. విద్యాసంస్థలు, గ్రామీణ, పట్టణ ప్రధాన కూడళ్ల వద్ద జవాన్ల చిత్రపటాలకు పూలమాలలు వేశారు.
PM Modi | దేశభక్తిలో తమను మించినవారే లేరని బీజేపీ నేతలు చెప్పుకొంటారు. దేశం కోసం అమరులైన సైనికుల త్యాగాలను కూడా తమ ఘనతగానే వల్లెవేస్తారు. నాలుగేండ్ల కిందట పుల్వామా దుర్ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు.