HomeNizamabadPeople Of Veera Jawan Joint District Paid Their Respects On Wednesday
ఘన నివాళి
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీరజవాన్లకు ఉమ్మడి జిల్లా ప్రజలు బుధవారం ఘననివాళులర్పించారు. విద్యాసంస్థలు, గ్రామీణ, పట్టణ ప్రధాన కూడళ్ల వద్ద జవాన్ల చిత్రపటాలకు పూలమాలలు వేశారు.
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీరజవాన్లకు ఉమ్మడి జిల్లా ప్రజలు బుధవారం ఘననివాళులర్పించారు. విద్యాసంస్థలు, గ్రామీణ, పట్టణ ప్రధాన కూడళ్ల వద్ద జవాన్ల చిత్రపటాలకు పూలమాలలు వేశారు. జవాన్ల త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని వక్తలు పేర్కొన్నారు.