ఎన్ఎండీసీ తెలంగాణ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్లు రిత్విక్ సంజీవి సతీష్ కుమార్, ఇషారాణి బారువా సింగిల్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచారు.
గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఎన్ఎండీసీ తెలంగాణ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీ పోటీలు హోరీహోరీగా సాగుతున్నాయి. మూడో రోజైన గురువారం జరిగిన పురుషుల సింగిల్స్లో మీరాబ లువాంగ్ 21-9, 21-7తో సిద్ధార�
బ్యాడ్మింటన్ ప్లేయర్లకు అత్యున్నత ప్రమాణాలతో అత్యున్నత ప్రమాణాలతో ఉత్పత్తులు అందించేందుకు యోనెక్స్ సిద్ధమైంది. గచ్చిబౌలి పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ వేదికగా శుక్రవారం యోనెక్స్ స్టోర్