విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో ఎలా ఉండేదో తెలియంది కాదు. బూజు పట్టిన ర్యాకులు, విరిగిన కుర్చీలు, చిరిగిన పుస్తకాలు, ఉద్యోగార్థులకు మచ్చుకైనా కనిపించని పోటీ పరీక్షల మెటీరియ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కన్ను దేశంలోని గ్రంథాలయాలపై పడినట్టు తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న లైబ్రరీలను రాష్ర్టాల జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు మార్చే యోచనలో మోదీ సర్కార్ ఉన్నదని, కేంద్ర సాంసస్�
సనత్నగర్కు చెందిన ఆకర్షణ సతీష్(11), హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. తనకు వచ్చిన ఓ మంచి ఆలోచన.. ఆ చిన్నారిని పుస్తకాల సేకరణకు పురిగొల్పింది.
పల్లెల్లో పఠనాసక్తిని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యార్థులు, ఉద్యోగార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నది. నిరుపయోగంగా ఉన్న భవనాలను గ
గ్రామాల్లో రీడింగ్ కల్చర్ ప్రోత్సాహానికి రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. పౌరుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని పల్లెల్లో పబ్లిక్ లైబ్రరీలను నెలకొల్పుతున్నది. నిరుపయోగంగా ఉన్న భవనాలకు మరమ్మతులు
పల్లెల్లో పబ్లిక్ లైబ్రరీలు అందుబాటులోకి రానున్నాయి. అందరికీ ఉపయోగపడేలా ప్రభుత్వ భవనాల్లోనే గ్రంథాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. యాదాద్రి భువనగిరి జిల్లా�