జనగామలో కాంగ్రెస్ వర్గపోరు బహిర్గత మైంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డికి సొంత పార్టీ నుంచే నిరసన సెగ తాకింది. ఆయన వ్యతిరేక వర్గం ప్రతి రోజూ తమ అసమ్మతి, అసహనా న్ని
చేసిన పనికి జీతాలు ఇవ్వకపోవడంతో ఇద్దరు కాం ట్రాక్టు పారిశుధ్య కార్మికులు ఆత్మహత్యాయ త్నం చేశారు. ఈ ఘటన సోమవారం వికారాబాద్ జిల్లాలోని తాండూరులో జరిగింది. తాండూరు మున్సిపల్లో నర్సింహులు, జ్యోతితోపాటు �
ప్రజల వద్దకు పాలన తీసుకుపోవాలనే సత్సంకల్పంతోనే రాష్ట్రప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకారశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.