ప్రజాధనం దుర్వినియోగం చేయడంలో జీహెచ్ఎంసీ పెట్టింది పేరుగా నిలుస్తోంది..ఇప్పటికే ఒకే పనికి రెండేసి సార్లు కాంట్రాక్టర్లకు డబుల్ పేమెంట్లు ఇచ్చి.. దాదాపు రూ.100కోట్ల మేర ప్రజాధనం పక్కదారి పట్టిన కొన్ని న�
ప్రజాధనం అంటే అంత తేలికైపోయింది. ప్రాజెక్టు రూపకల్పనలోనే పకా ప్రణాళిక ఉండదు.. తీరా పనులు మొదలుపెట్టాక అంచనాలు పెంచుకుంటూ పోవడమే పనిగా మారింది. నగరంలోని కీలక ప్రాంతంలో తలపెట్టిన ఓ ఫె్లైఓవర్ నిర్మాణం అక్
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వద్ద ఎన్ని ఖాతాలున్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీ స్తున్నట్టు తెలిసింది.
మూసీ పునర్జీవం పేరిట లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాజేసే కుట్రలకు కాంగ్రెస్ సర్కార్ తెరలేపిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అధ్య
మూసీ నది సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అసంబద్ధ నిర్ణయాలు, ప్రజాధనం లూటీని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) నడుం బిగించింది. శనివారం (ఈ నెల 4వ తే�
రామగుండం మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ప్రజాధనం దుర్వినియోగం చేస్తే ఊరుకోబోమని సామాజిక కార్యకర్త, ఎన్ఐపీ జాతీయ ఉపాధ్యక్షుడు అశోక్ వేముల ప్రశ్నించారు. గోదావరిఖని కోర్టు ప్రక్క నుంచ�