దేశీయ బ్యాంకింగ్ రంగానికి మంచి రోజులు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.1.50 లక్షల కోట్ల మేర లాభాలు ఆర్జించవచ్చును. దేశ ఆర్థిక పరిస్థితులు కోలుకోవడం ఇందుకు కారణమని విశ్లేషించి�
ఈ ఏడాది జనవరి-నవంబర్ మధ్య 10 ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.11,617 కోట్లకుపైగా మొండి బకాయి (నిరర్థక ఆస్తులు లేదా ఎన్పీఏ)లను నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్)కు బదిలీ చేశాయని రాజ�
దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ బ్యాంకులు కీలకపాత్ర వహిస్తున్నాయని, వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటే ప్రజలతో కలిసి జాతీయ స్థాయిల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆలిండియా బ్యాంక్ �
లాభార్జనే లక్ష్యం కాకూడదు ఆర్థిక సేవల విస్తరణ, ద్రవ్య విధాన అమలులో పీఎస్బీలే భేష్ ముంబై, ఆగస్టు 18: ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బ్యాంక్లు మార్కెట్ విశ్వాసాన్ని గొప్పగా చూరగొన్నాయని, ఈ బ్యాంకుల్న�
Bank Jobs | దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 38 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ ఏడాది జులై 1 నాటికి ప్రభుత్వ రంగంలోని 12 బ్యాంకుల్లో 38,147 పోస్టులు ఖాళీగా