ఒక పక్క భారత్తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ పాకిస్థాన్కు స్వదేశంలోనూ ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా, పాకిస్థాన్, బలూచిస్తాన్ మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి
భారత్ దాడులు చేస్తుందనే ఆందోళన పాకిస్థాన్లో తీవ్రమవుతున్నది. పాక్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ప్రభుత్వం 29 జిల్లాల్లో ఎమర్జెన్సీ అలర్ట్ సైరన్లను అమర్చడం ప్రారంభించింది.
పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లోని ప్రధాన నౌకాదళ వైమానిక స్థావరాల్లో ఒకదానిపై బలూచ్ మిలిటెంట్లు దాడికి దిగారు. వెంటనే అప్రమత్తమైన పాక్ సాయుధ బలగాలు ఎదురుదాడికి దిగాయి. ఈ దాడుల్లో నలుగురు �
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో రోజురోజుకూ మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. లైంగికదాడులను నిరోధించడానికి అక్కడ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించేందుకు యోచిస్తున్నది. పంజాబ్