తండ్రికి సేవలు చేయాల్సిన సమయంలో ఓ కూతురు ఇంట్లో నుంచి గెంటి వేసింది.తన బాగోగులు పట్టించుకోని కూతురు నుంచి ఇంటిని తనకు తిరిగి ఇప్పించాలని ఓ వృద్ధుడు హైదరాబాద్ కలెక్టర్ను ఆశ్రయించాడు.
వారసులు లేని వృద్ధురాలు మరణిస్తే బంధువులు ఆస్తి కోసం దాడులు చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లిలో ఈ ఘటన జరిగింది.పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఇసన్నపల్లికి చెందిన చింతల కిష్
జమ్ముకశ్మీర్ సొంత రాజ్యాంగాన్ని కలిగి ఉంటుంది. అంటే మన దేశంలో ప్రత్యేకంగా సొంత రాజ్యాంగాన్ని కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం జమ్ముకశ్మీర్. అలాగే రెండు రాజ్యాంగాలు కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం...
పెండ్లయిన మహిళకు పుట్టింటిపై హక్కులు ఉంటాయా? అన్నదమ్ములతో సమానంగా ఆ ఇంట్లో ఉండవచ్చా? ఒకవేళ, ఆ ఇల్లు తండ్రి పేరు మీద ఉంటే, పెండ్లయిన అన్నదమ్ములతో కలిసి నివసించవచ్చా? తల్లి, అన్నదమ్ములు, వదినామరదళ్లు వద్దంట