ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్సెట్ పరీక్షలను మే మొదటి వారంలో నిర్వహించే అవకాశముంది.
బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్సెట్ కన్వీనర్గా జేఎన్టీయూకు చెందిన ప్రొఫెసర్ బీ డీన్కుమార్ నియమితులయ్యారు. ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతలను మరోస�
ఎప్సెట్ పరీక్షలో కేవలం 20శాతం మాత్రమే క్లిష్టప్రశ్నలుండేలా ప్రశ్నపత్రాలను రూపొందిస్తున్నామని, మరో 40శాతం సులభంగా, ఇంకో 40శాతం ప్రశ్నలు మధ్యస్తంగా ఉంటాయని కన్వీనర్ ప్రొఫెసర్ డీన్కుమార్, కో కన్వీనర్�