“మిరాయ్' విడుదలై 45రోజులు అయ్యింది. ఓటీటీకి వచ్చేంతవరకూ థియేటర్లలో రన్ అవుతూనేవుంది. ఓటీటీకి వచ్చేశాక కూడా ఈ ఈవెంట్ పెట్టడంలోనే తెలుస్తున్నది నిర్మాత విశ్వప్రసాద్ ఈ సినిమాను ఎంత ప్రేమించారో. మాకు ఇం�
TG Vishwa Prasad Mrai | టాలీవుడ్లోని అగ్ర నిర్మాతల్లో ఒకరైన టి.జి. విశ్వప్రసాద్ గత ఏడాది తన బ్యానర్ నుంచి వచ్చిన కొన్ని సినిమాలు నిరాశపరిచాయని తాజాగా వెల్లడించారు.
ఈ ఏడాది తమ సంస్థ 50 చిత్రాల మైలురాయిని అందుకుంటుందనే నమ్మకం ఉందని, ఇక నుంచి ప్రతీ నెలా ఓ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని చెప్పారు అగ్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై రవితేజ �