TG Vishwa Prasad Mrai | టాలీవుడ్లోని అగ్ర నిర్మాతల్లో ఒకరైన టి.జి. విశ్వప్రసాద్ గత ఏడాది తన బ్యానర్ నుంచి వచ్చిన కొన్ని సినిమాలు నిరాశపరిచాయని తాజాగా వెల్లడించారు.
ఈ ఏడాది తమ సంస్థ 50 చిత్రాల మైలురాయిని అందుకుంటుందనే నమ్మకం ఉందని, ఇక నుంచి ప్రతీ నెలా ఓ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని చెప్పారు అగ్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై రవితేజ �