నెల రోజుల కింద వడ్లు తెచ్చిన ఓ రైతు విసిగిపోయాడు. తన సీరియల్ నంబర్ ఎప్పుడు వస్తుందని, ఎప్పుడు తూకం వేస్తారంటూ ఆగ్రహించి కొనుగోలు కేంద్రంలోనే ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న రెవెన్యూ, పోలీస్ అధికార�
దాదాపు నెల రోజులు కావస్తున్నా కొనుగోళ్లు సాగడం లేదంటూ రైతులు సోమవారం పలు జిల్లాల్లో రోడ్డెక్కారు. చాలాచోట్ల కాంటా పెడ్తలేరని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడం లేదని, తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారని,