సమస్యల పరిష్కారం, హామీల అమలు డిమాండ్తో అంగన్వాడీలు ఆందోళనబాట పట్టారు. ఈ మేరకు గురువారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడచినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని �
ఒక వ్యక్తి ఓ ఇల్లు కొనుగోలు చేశాడు. ఇంట్లో మరమ్మతులు చేస్తుండగా లంకెబిందెలు దొరికాయి. ఇల్లు అమ్మిన వ్యక్తిని కలిసి, ‘సోదరా! నువ్వు అమ్మిన ఇంట్లో బంగారు బిందెలు దొరికాయి. అవి నీకే చెందుతాయి. నేను ఇల్లు కొన్�
ఇవి గత పది రోజుల్లో దేశంలో జరిగిన రెండు విభిన్న సంఘటనలు. దీంట్లో ఎవరి లోతెంతో వారి చిత్తశుద్ధి ద్వారా ప్రజలకు ఈపాటికే అర్థమైంది. ఇక్కడ మరో ఉదాహరణ ప్రస్తావిస్తాను. కరోనా కష్టకాలంలో కోట్లాది మంది భారతీయుల�
MLA Dr. Anand | గ్రామాల్లో నెల కొన్న సమస్యలను పరిష్కరించేందుకే మీతో నేను కార్యక్రమం నిర్వహించామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు.
నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి కౌడిపల్లి: మండలానికి కాళేశ్వర జలాలను తీసుకువచ్చి తాగు, సాగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయబోతున్నామని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి పేర్కొన్