ఆంధ్రప్రదేశ్లోని అమరావతికి నిధులిస్తే.. తెలంగాణకు (మీకు) వచ్చిన ఇబ్బందేమిటి? అని కేంద్ర గనుల శాఖ మం త్రి కిషన్రెడ్డి నిలదీశారు. తెలంగాణకు ఏం చేయాలో బీజేపీకి బాగా తెలుసు అని పేర్కొన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ బ్యాంకులు కీలకపాత్ర వహిస్తున్నాయని, వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటే ప్రజలతో కలిసి జాతీయ స్థాయిల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆలిండియా బ్యాంక్ �
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చెప్పిందే నిజమవుతున్నది. ఆయన చెప్పినట్టుగానే డిస్కంల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో పావును కదుపుతున్నది. దీంతో ఇప్పటికే పలు రాష్ర్టాల్లో లక్షల స్
అటు కేంద్రంలోని మోదీ సర్కారు.. కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్మకానికి పెడుతుండగా, ఇటు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకు అప్పగించేస్తున్నారు. కర్ణాటకలో ఆర్టీసీ వ్యవస్థను ప్రైవేటుపర�
కీలకమైన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసిన బీజేపీ సర్కారు.. ప్రభుత్వ అనుబంధ సంస్థలను కూడా నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది. ఇంజినీరింగ్ రంగంలో దేశానికి దిక్సూచిలా వ్య