జూన్ అంటేనే పేద, మధ్య తరగతి జీవుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభంతో పాటు వానకాలం సాగు పనులు షురూ కావడంతో ప్రతి ఒక్కరూ డబ్బుల వేటలో నిమగ్నమయ్యారు. పిల్లలను విద్యాసంస్థల్లో చేర
మన దేశంలోని ప్రైవేట్ స్కూళ్లు గత మూడేండ్లలో ఫీజులను దాదాపుగా రెట్టింపు చేశాయని శుక్రవారం విడుదలైన లోకల్ సర్కిల్ సర్వే వెల్లడించింది. 309 జిల్లాల్లో 31 వేల మంది తల్లిదండ్రుల నుంచి సేకరించిన వివరాల ప్రకా
ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చాయి. ఫీజులు, డొనేషన్లు, పాఠ్యపుస్తకాలు, డ్రెస్సులు అంటూ యథేచ్ఛగా వసూలు చేస్తు న్నాయి. ఫీజుల నియంత్రణ పాటించాలని, అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని ర�
రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేటర్ విద్యాసంస్థల్లో ఫీజుల దందా నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తెవాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ చట్టానికి రూపకల్పన చేయాలని కోరారు.
ప్రైవేటు ఫీ‘జులుం’కు అడ్డుకట్ట వేస్తూ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి బడిలో గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయాలని, దాని నిర్ణయం మేరకే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలని పేర్కొన్నది.