సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక ప్రైవేట్ సంస్థతో పంచుకునేందుకు ఇస్రో ముందడుగు వేసింది. శాటిలైట్ బస్ టెక్నాలజీ (వ్యోమనౌకలో ప్రధాన భాగాల తయారీ)ని వాణిజ్యపరంగా విస్తరించి దేశ అంతరిక్ష పరిశోధన రంగాన్ని మరింత
బెంగళూరులో పట్టపగలు దారుణం జరిగింది. ఒక ప్రైవేట్ కంపెనీ మాజీ ఉద్యోగి సంస్థలోకి ప్రవేశించి అందరూ చూస్తుండగా కంపెనీ ఎండీ, సీఈవోను దారుణంగా నరికి హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం..ఎయిరోనిక్స్ ప్రైవేట్ �
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వచ్చే ఏడాది చేపట్టనున్న గగన్యాన్ మిషన్కు ప్రైవేట్ కంపెనీ ‘టాటా ఎల్క్సీ’ సహకారం అందించనున్నది. వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి తిరిగి తీసుకొచ్చేందుకు ఉద్దేశిం�
ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) పునరుత్థానం కోసం రూ.89,047 కోట్ల విలువైన ప్యాకేజీని ఇస్తున్నట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది.
సికింద్రాబాద్ రెజిమెంటల్బజార్లో శనివారం రాత్రి స్వల్ప అగ్ని ప్రమాదంలో జరిగిన ప్రైవేటు కంపెనీ డీజీఎం ఇంట్లో రూ.1.65 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంట్లో భారీగా నగదు ఉండటంపై పోలీసులు దర�