జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాల, డిగ్రీ కళాశాలల అద్దె బకాయిలు చెల్లించలేదని భ వన యజమానులు సోమవారం ప్రధాన గే టుకు తాళం వేశారు. ఉపాధ్యాయులు, అ ధ్యాపకులను లోపలికి అనుమతించలేదు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని వెనుకబడిన కులాల విద్యార్థుల వసతిగృహం అసౌకర్యాలకు నిలయంగా మారింది. ప్రీమెట్రిక్ స్థాయిలో పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో నిర్వహిస్తున్న ఈ హాస్టల్లో విద్యార్థులు నిత�
గ్రేటర్లో పరిపాలన వికేంద్రీకరణకు సర్కారు తీసుకున్న వార్డు కార్యాలయాలు వడివడిగా రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతో హైదరాబాద్ నగరంలో పరిపాల