సత్తుపల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ఖాతాదారులకు వడ్డీ ఆశ జూపి దొడ్డిదారిన ఏకంగా రూ.1.50 కోట్లు స్వాహా చేశాడు. ఆ సొమ్ములో బ్యాంక్ అధికారులు రూ.50 లక్షల వరకు రికవరీ చేయగలిగినప్పటికీ
దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకైన ఐసీఐసీఐ బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ రూ.9,852,70 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.12,594.5 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
న్యూఢిల్లీ, జూలై 26: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.2,160 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో వ