అవినీతి నిర్మూలన కోసం అధ్యక్షుడు జీ జిన్పింగ్ తలపెట్టిన ప్రత్యేక డ్రైవ్కు మద్దతుగా చైనాలో ప్రత్యేక జైళ్లను నిర్మిస్తున్నారు. వీటి సంఖ్యను 2017 నుంచి 2024 మధ్య 218కి పెంచినట్టు తాజాగా ‘సీఎన్ఎన్' ఓ వార్తా క�
రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా సోమవారం నుంచి జైళ్ల శాఖలో చేపట్టనున్న బదిలీల ను తక్షణమే నిలిపివేయాలని దక్షి ణ భారత రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ డిమాండ్ చేశారు.
జైళ్లపై భారం తగ్గించడానికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. కేంద్ర బడ్జెట్లో పేర్కొన్నట్టు జరిమానా లేదా బెయిల్ సొమ్ము చెల్లించలేని పేద ఖైదీలకు ఆర్థిక సాయం అందించనుంది.
కేసుల విచారణ వేగిరం చేయాలి సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ పిలుపు న్యూఢిల్లీ, జూలై 16: దేశంలో ప్రస్తుతం 6.10 లక్షల మంది జైళ్లలో మగ్గుతున్నారని, వారిలో 80 శాతం మంది ఖైదీలు అండర్ ట్రయల్సేనని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ�