గవర్నర్ కార్యదర్శిగా పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ను ప్రభుత్వం నియమించింది. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ శాంతి కుమారి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
వరంగల్ నగరంలో స్మార్ట్సిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించనున్నారు. ఈ మేరకు స్మార్ట్సిటీ బోర్డు అనుమతులు మంజూరు చేసింది. సోమవారం కుడా కార్యాలయంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్�
బుక్ చేసిన 24 గంటల్లోనే ట్యాంకర్ను డెలివరీ చేస్తున్నట్లు జలమండలి అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులకు వేగంగా సేవలందించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను జలమండలి వినియోగించిందన�
రానున్న వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పూర్తిస్థాయిలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిశోర్ సంబంధిత అధికారులను ఆదేశించ�
గ్రేటర్ హైదరాబాద్లో తాగునీటి డిమాండ్ను అధిగమించడమే లక్ష్యంగా జలమండలి చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే తాగునీటి కొరత లేకుండా చూడాలనే ఉద్దేశంతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, జలమండల