భారత్ విద్యార్థులకు యూకే ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బ్రిటన్లో గ్రాడ్యుయేట్ రూట్ వీసాల జారీ సంఖ్యను తగ్గించాలన్న ప్రభుత్వ ప్రణాళికను విరమించుకోవాలని ప్రధాని రిషి సునాక్ నిర్ణయించారు. ఈ వీసాలు �
ఎన్నికల వేళ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. యూకే క్రమంగా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనబోతున్నది. 2023 చివరి త్రైమాసికం ఆర్థిక మాంద్యంలోకి వెళ్లింది. ఈ మూడు నెలల్లో యూకే జీడీ
ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీకి కొత్త చైర్మన్గా బ్రిటన్ ప్రభుత్వం బుధవారం భారత మూలాలున్న సమీర్ షాను ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది.
గ్లోబల్ వార్మింగ్ కారణమైన గ్రీన్ హౌస్ వాయువుల్లో ప్రధానమైనది కార్బన్ డై ఆక్సైడ్. గాలిలో దీని గాఢత పెరిగే కొద్దీ ఉష్ణోగ్రతలు పెరిగి భూమి వేడెక్కుతుంది. దీంతో వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ తగ్గి�
UK Visa | యూకే వెళ్లాలనుకునే వారిపై రిషీ సునాక్ ప్రభుత్వం రుసుముల పిడుగు వేసింది. వీసా దరఖాస్తు చార్జీలను, ఆరోగ్య సర్చార్జీలను భారీగా పెంచుతూ ప్రధాని రిషీ సునాక్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.