తాళ్లపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కృషితో విద్యార్థుల సం ఖ్య పెరిగింది. ఇంటింటికీ వెళ్లి పిల్లల తల్లిదండ్రులను ఒప్పించి మరీ 50కి పైగా అడ్మిషన్లు చేయించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రభావం పాఠశాల విద్యారంగంపై కనిపిస్తున్నది. ముఖ్యంగా ప్రాథమిక విద్య చతికిల పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఎటువంటి సెలవులూ లేకుండా పాఠశాలల�
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యాప్రమాణాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు డిసెంబర్లో నేషనల్ అచీవ్మెంట్ సర్వే(న్యాస్) పరీక్ష నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా తెలంగాణలో డిసెంబర్�
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు కూడా ఎమ్మెల్సీ ఓటర్లుగా అర్హులేనని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గురువారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. 2025న మార్చి 29న ఖాళీ కాబోతున్న వరంగల్, ఖమ్మం, నల్లగొండ మ�