చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి చేసిన రామరాజ్యం వ్యవస్థాపకుడు వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు కోర్టు అనుమతితో మంగళవారం కస్టడీకి తీసుకున్నారు.
హిందూ ధర్మ పరిరక్షణలో ముందుం డి నడిపించేది ఆలయ అర్చకుడు మాత్రమేనని తెలంగాణ దూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవ శర్మ అన్నారు. బుధవారం చిలుకూరు బాలాజీ దేవస్థాన ప్రధాన అర్చకు�
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడికి పాల్పడిన ధర్మ ద్రోహులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. రాముడిని అడ్డం పెట్టుకొని ధర్మంపై �
Priest Rangarajan | మొయినాబాద్ : రాముడి పేరుతో దౌర్జన్యం చేస్తే సహించేది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయ �
చిలుకూరు బాలాజీ ఆలయంలో ఆదివారం నిర్వహించాల్సిన ‘వివాహ ప్రాప్తి’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ప్రధాన అర్చకులు రంగరాజన్ వెల్లడించారు. శుక్రవారం గరుడ ప్రసాదం పంపిణీలో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా ఈ ని�
గత ఏడాది శుభకృత్ నామ సంవత్సరం శుభాన్ని అందించిందని.. ఈ ఏడాది శోభకృత్ నామ సంవత్సరంతో అంతా శోభాయమానమేని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు సీఎస్ రంగరాజన్ పేర్కొన్నారు.