న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఇవాళ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వివిధ పార్టీ నేతలతో కలిసి ఇవాళ ఢిల్లీలో మీటింగ్ నిర్వహించనున్నారు. 19 పార్టీలకు ఆమె ఆహ్వానం పంపారు. కానీ కొన్ని పార్టీల�
ముంబై : రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు శరద్ పవార్ ఆసక్తిగా లేరని ఎన్సీపీ సీనియర్ నేత తెలిపారు. ఎన్నికల్లో పవార్కు మద్దతు ఇచ్చేందుకు పలు పార్టీలు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్సీ�
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్కు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ లేఖ రాశారు. ఢిల్లీలో ఈ నెల 15న జరిగే సమావేశానికి సీఎం కేసీఆర్ను మమత ఆహ్వానించింది. ఈ సందర్భంగా 8 రాష్ట్రాల ముఖ్యమంత్రు�
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ నిర్వహించి, అదే నెల 21న ఓట్ల లెక్క
ఇప్పుడే ఎందుకండీ.. చాలా ముందుగా అడుగుతున్నారు. ఆ సందర్భం వచ్చినప్పుడు ఆలోచిద్దాం లేండీ.. ఇవీ.. సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నికలపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అన్న మాటలు. అలాగే తాము ఏ ఫ్రంట�
సోషల్ మీడియా అనేది జనాల మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ఏదైనా ఒక విషయం జనాలకు తెలియాలంటే.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చాలు.. జనాలకు తెలిసిపోతుంది. ఒక విషయాన్నినెగెటివ్గా లేదా పాజిటివ్గా ప�
మంచు విష్ణు| తాను కూడా ‘మా’ అధ్యక్ష బరిలో ఉన్నానని, నామినేషన్ వేస్తున్నానని హీరో మంచు విష్ణు ప్రకటించారు. సినీ పరిశ్రమను నమ్మిన కుటుంబంలో పుట్టానని, తెలుగు సినిమాతోనే పెరిగానని చెప్పారు. ‘మా’ ఎన్నికల్ల�