నవజాత శిశువుల్లో దాదాపు 15 శాతం మంది తక్కువ ఉష్ణోగ్రత సమస్యను ఎదుర్కొంటున్నారు. కాన్పు జరిగే గది ఉష్ణోగ్రత పుట్టబోయే శిశువుకు సరిపోయేలా చర్యలు తీసుకోవడం ద్వారా హైపోథెర్మియా సమస్యను నివారించవచ్చు. దీంతో�
పోచారం ప్రాజెక్టు నీటిని పొదుపుగా వాడుకోవాలని రాష్ట్ర సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడానికి సీఎం కేసీఆర్ ప్రతిక్షణం శ్రమిస్తున్నారని తెలిపారు. సోమవా
ప్రతి నీటి చుక్కను నిల్వ చేసి భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రభుత్వం చెక్డ్యాంలు నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా కర్ణాటక సరిహద్దులోని బుచినెల్లి శివారులో నారింజ వాగుపై భారీ చెక్డ్యాం నిర్మాణానికి �