డెంగీతో నిండు గర్భిణి మృతి చెందిన ఘటన ములుగు జిల్లా జాకారం గ్రామంలో శనివారం జ రిగింది. గ్రామస్తుల కథనం ప్రకా రం.. గ్రామానికి చెందిన మంచో జు రాజేంద్రప్రసాద్కు ఐదేళ్ల క్రితం వరంగల్ జిల్లా నర్సంపేటకు చెంద�
Pregnant woman died |
వైద్యం వికటించి(Medical negligence) మహిళ మృతి (Pregnant woman died)చెందిన ఘటన ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రియాంక హాస్పిటల్లో చోటు చేసుకుంది.
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ గర్భిణి ప్రాణాన్ని బలి తీసుకొంది. డాక్టర్ అందుబాటు లో లేకపోవడంతో కాంపౌండర్ చేసిన సిజేరియన్ వికటించి బబితాదేవి(28) ప్రాణాలు కోల్పోయింది. బీహార్ రాజధానికి 80 కిలోమీటర్ల దూరం
ప్రసవం కోసం దవాఖానకు వచ్చిన గర్భిణి మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. మద్దూరు మండలం భీంపురానికి చెందిన గర్భిణీ గోవిందమ్మ (36) ప్రసవం కోసం మద్దూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
మహారాష్ట్రలోని గిరిజన ప్రాంతాలలో మౌలిక సదుపాయాల లేమి ఒక నిండు గర్భిణి ప్రాణాన్ని బలితీసుకుంది. వైద్య చికిత్స కోసం దవాఖానకు వచ్చేందుకు బురదతో నిండిన రోడ్డులో నడుచుకుంటూ వచ్చిన మహిళ గమ్యం చేరకుండానే ప్ర