ప్రస్తుత కాలంలో భారతదేశంలో ప్రీడయాబెటిస్ సమస్య వేగంగా పెరుగుతోంది. ఐసీఎంఆర్-ఇండియాబ్ అధ్యయనం ప్రకారం దేశ జనాభాలో సుమారు 15.3 శాతం మంది ప్రీడయాబెటిస్తో బాధపడుతున్నారు. ఇది దాదాపు 13.6 కోట్ల మందికి సమానం. సర�
టైప్-2 డయాబెటిస్ (Type 2 Diabetes) ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధిలో శరీరం గ్లూకోజ్ను సరిగ్గా వినియోగించుకోలేకపోతుంది. ప్రధానంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం ల�
ప్రస్తుత కాలంలో చాలా మంది వయసుతో సంబంధం లేకుండా టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే ఈ వ్యాధి ఆకస్మాత్తుగా రాదు. ఇది సంవత్సరాల పాటు నెమ్మదిగా అభివృద్ది చెందుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్�
రక్తంలో చక్కెర స్థాయిలు నిర్దిష్టమైన మోతాదు కన్నా ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటే అలాంటి స్థితిని డయాబెటిస్ అంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే డయాబెటిస్ రెండు రకాలుగా ఉంటుంది.