గరుడగంగ మంజీరా పుష్కరాలు రెండో రోజు వైభవంగా జరిగాయి. ఆదివారం మెదక్ మండల పరిధి పేరూరు సమీపంలో ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న మంజీరా నదిలో వేకువజాము నుంచే వివిధ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చ�
కాళేశ్వరం, ఏప్రిల్ 14: ప్రాణహిత నది పుష్కరాల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం అర్జున గుట్ట, వేమనపల్లి ఘాట్లకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రెండో ర