Ayodhya | అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతున్నది. ఈ నెల 22న గర్భాలయంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగనున్నది. ఈ కార్యక్రమం కోసం యావత్ భారత దేశం ఎదురుచూస్తుండగా.. వేడుకకు వేర్పాట్ల
Ayodhya | ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవం జరుగనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ ఆలయాన్ని ప్రారంభించి, ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ వేడుక కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.
అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠనాడే బిడ్డకు జన్మనివ్వాలని గర్భిణులు పరితపిస్తున్నారు. తమ ఇంట్లో రాముడు జన్మించాలని కుటుంబ సభ్యులంతా కోరుకుంటున్నారు. ఇదే కోరికను వైద్యులకు చెప్పి, జనవరి 22నాడ�
అయోధ్యలో ఈ నెల 22న మధ్యాహ్నం 12.20 గంటలకు రామ్లల్లా (బాల రాముడు) విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ మేరకు సోమవారం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు.
మరో నెలరోజుల్లో అయోధ్య రామాలయం (Ram Mandir) ప్రారంభం కానుంది. వచ్చేఏడాది జనవరి 22న అద్భుతంగా కళాఖండగా తీర్చిదిద్దిన ఆలయంలో రాములవారికి ప్రాణప్రతిష్ఠ (Pran Pratishtha) చేయనున్నారు.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రామమందిరంలో రాముని ప్రాణప్రతిష్ఠ వచ్చే ఏడాది జనవరి 22న నిర్వహించాలని నిర్ణయించినట్టు రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపా�