పంచాయతీ ఎన్నికలలో భాగంగా ఆదివారం జరిగిన ఎన్నికల పోలింగ్ అధిక సంఖ్యలో ఓటింగ్ నమోదయింది. మండలంలోని 17 గ్రామాలకు గాను 85. 82 శాతం పోలింగ్ నమోదయ్యాయి. పలు గ్రామాల్లో ఉదయం 7 గంటల నుండి ఓటర్లు బార్లు తీరి ఓటు హక్కును
శాతవాహన యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమం అనంతరం కలెక్టరేట్ చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మొదటగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించి, డిపార్ట్మెంట్ వారీగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. అన
దళితుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన ఎం భాగ్యరెడ్డి వర్మ కృషి చేశారని కరీంనగర్ కలెక్టర్ ప్రమేల సత్పతి అన్నారు. భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను కరీంనగర్లో గురువారం ఘనంగా నిర్వహించారు.
KARIMNAGAR |కలెక్టరేట్, మార్చి 29: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం. అశాఖ అధికారులు, సిబ్బంది పనితీరుపై ఇటీవల కాలంలో వస్తున్న విమర్శలతో పాటుగా అసంతృప్తి వ్యక
Pramela Satpathi | కరీంనగర్లోని ప్రజలు ఇంటి వద్దే చెత్తను రీసైక్లింగ్ చేసి రీ యూజ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి ప్రమేలా సత్పతి అన్నారు.