రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి జిల్లాలో పండుగలా జరిగింది. ఊరూ వాడా అంబరాన్నంటింది. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన వేడుక, మహనీయుడి�
“విద్యతోపాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడినప్పుడే దళితుల జీవితాల్లో మార్పులు వస్తాయి. ఈ విషయాన్ని గ్రహించిన నాయకుడు సీఎం కేసీఆర్. ఆయన ఎంతో ఆలోచన చేసి తెచ్చిన దళితబంధు చాలా బాగున్నది. దళితుల ఆర్థిక, సామాజిక, �
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ శుక్రవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్కు రానున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపార�
భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక తత్వవేత్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహా విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ తెలిపారు. హైదర�