‘బిడ్డా.. ఉన్న ఇల్లు మీకే రాసిచ్చిన. ఇప్పుడు ఉండడానికి ఇంత జాగ కూడా లేదు. ఏడ తినాలి? ఏడుండాలి..? రోడ్డుమీదే ఉంటున్న. అయ్యలార్లా.. బుక్కెడు బువ్వ పెట్టండి.. పట్టించుకోండయ్యా’ అంటూ ఓ అవ్వ వేడుకున్నంటున్నది. నడవల�
ప్రజావాణిలో వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి అధికారులను సోమవారం ఆదేశించారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంపై అధికారులు చొరవ చూపాలన్నారు. ప్�