హైదరాబాద్ నగరంలో కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా పేద ప్రజల అభివృద్ధి గీటురాయిగా పనిచేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. పది సంవత్స రాలుగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా న�
బీఆర్ఎస్ ప్రభుత్వానికి కులం లేదు.. జాతి లేదు.. మతం లేదు.. ఏ ఒక్కరినీ విస్మరించకుండా అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నం...రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్ల పెరిగితే అట్లా పథకాలు అమలు చేసుకుంటున్నం.
పోరాడి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తొమ్మిదేండ్లుగా ఎవరూ ఊహించని రీతిలో సాగిస్తున్న నిరంతర అభివృద్ధి, పాలన తీరు యావత్తు ప్రపంచానికే సరికొత్త పాఠం నేర్పుతున్నదని విద
‘దేశంలో ఇప్పటి వరకు ఇంత అసమర్థుడైన మోదీ లాంటి ప్రధాని ఎవరూ లేరు. ధరలు మండిపోతున్నాయి.. సిలిండర్ ధర ఆకాశన్నంటింది.. పొద్దున లేస్తే చాలు ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు..