ప్రాజెక్టులపై రాజకీయాలు చేయొద్దు. ప్రాజెక్టులను బద్నాం చేసి అన్యాయం చేయొద్దు. బ్యారేజీల్లో సమస్యలు రావడం సర్వసాధారణం. ప్రకాశం, ధవళేశ్వరం, కడెం జలాశయాల్లోనూ సమస్యలు వచ్చాయి.
‘నా ప్రాణం పోయినా సరే.. రాబోయే ఐదేండ్లలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించి తీరుతా.. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిరూపిస్తా.. ఆరు నూరైనా ఎన్ని ఆటంకాలు కల్పించినా, ఎవరు అవరోధాలు సృష్టించినా.. హరిత తెలంగాణను సాధి�
తెలంగాణలో ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లెప్రకృతి వనాలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. తెలంగాణ మాదిరిగానే ఇతర రాష్ర్టాలు కూడా అమలు చేయాలని సూచించింది. ప్రతి గ్రామంలో పార్కు తరహాలో పల్లెప్రకృతి వనాలు ఏ�
అటవీ హకుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యు డు అనంత్నాయక్ సూచించారు. తద్వారా గిరిజనులు అడవికి హకుదారులనే అవగాహన కల్పించాలని అన్నా రు.