‘నా ప్రాణం పోయినా సరే.. రాబోయే ఐదేండ్లలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించి తీరుతా.. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిరూపిస్తా.. ఆరు నూరైనా ఎన్ని ఆటంకాలు కల్పించినా, ఎవరు అవరోధాలు సృష్టించినా.. హరిత తెలంగాణను సాధి�
తెలంగాణలో ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లెప్రకృతి వనాలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. తెలంగాణ మాదిరిగానే ఇతర రాష్ర్టాలు కూడా అమలు చేయాలని సూచించింది. ప్రతి గ్రామంలో పార్కు తరహాలో పల్లెప్రకృతి వనాలు ఏ�
అటవీ హకుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యు డు అనంత్నాయక్ సూచించారు. తద్వారా గిరిజనులు అడవికి హకుదారులనే అవగాహన కల్పించాలని అన్నా రు.