సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని ఎల్గోయిలో ఐదు రోజులుగా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని, ఫలితంగా సాగులో ఉన్న పంటలు ఎండుముఖం పడుతున్నాయంటూ రైతులు శుక్రవారం ఎల్గోయి సబ్స్టేషన్ ఎ�
అప్రకటిత విద్యుత్ కోతలు పరిశ్రమల వర్గాలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మరమ్మతులు, ఇతరత్రా కారణాలు చెబుతూ పరిశ్రమలకు విద్యుత్ సరఫరా తరుచూ నిలిచిపోతుండడంతో ఉత్పత్తులపై ప్రభావం చూపుతున్నది. దీంతో మళ్�
వరంగల్ ఎంజీఎం దవాఖానలో మళ్లీ కరెంట్ అంతరాయం ఏర్పడింది. దీంతో రోగులు, అటెండెంట్లు, వైద్యులు ఇబ్బందులకు గురయ్యారు. శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
చెన్నూర్ మండలంలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలోని తుర్కపల్లిలో వృద్ధురాలు మీసాల మల్లక్క రేకుల ఇంటి పైకప్పు కొట్టుక పోయింది. మల్లక్క తలపై రేకులు పడడంతో తలకు తీవ్ర గాయమైంది.
నెన్నెల మండలం గుండ్ల సోమారం గ్రామంలో గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. పది పెంకుటిళ్లు, రేకుల షెడ్ల పై కప్పులు లేచిపోయాయి. పలుచోట్ల చెట్లు విరిగి పడగా, కరంటు స్తంభాలు ఇండ్లపై పడ్డాయి. విద్య�